NRI-NRT

ఒమన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ఒమన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భారత జాగృతి ఒమాన్, బీర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ అమరవీరులని సంస్కరించుకుంటు రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు/ యువకులు రక్తదానం చేశారు. భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్ రెడ్డి, భారత్ జాగృతి ఒమాన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్,బీఆరేస్ ఒమాన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేష్, భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్,కార్యదర్శులు సాయి రాజు, రాజేందర్, వంశీ, రంజిత్,ప్రమోద్ రెడ్డి, విజయ్,మెడ పట్ల లక్ష్మణ్ ,జగన్,కొయ్యాడి వంశీ ,మంత్రి గోపాల్ ,రంజిత్ కశామొల్ల,కొమురయ్య,వేణు,రాజు, నరేష్ ,రాజేందర్,రంజిత్,శ్రీనివాస్ నేత,అక్తర్,జంబుకా శ్రీనివాస్,గంగాధర్,ప్రదీప్,సుమన్,నాగరాజు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.