Politics

యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత

యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా గునుపూడిలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్‌ గునుపూడి రాకముందే వైకాపా కవ్వింపు చర్యలకు దిగింది. గునుపూడి వంతెన వద్ద వైకాపా జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అల్లరి మూకల రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలకు గాయాలయ్యాయి. అతనికి చికిత్స కోసం ఆసుపత్రికి వెంటనే చికిత్స. అల్లరిమూకలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలదీసే ప్రయత్నం చేయలేదని తెదేపా నాయకులు. పోలీసులు ముందస్తుగా అల్లరిమూకను కట్టడి చేయకపోవడం వల్లే రాళ్లదాడి ఆందోళన వ్యక్తం చేశారు.