Politics

రైతుబంధు డబ్బుల జమపై కీలక ప్రకటన

రైతుబంధు డబ్బుల జమపై కీలక ప్రకటన

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రైతుబంధు డబ్బులు జమ కావడంపై కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటివరకు ఎకరం లోపు భూమికల రైతులకు రైతుబంధు సాయం జమ చేశామని ఆయన వివరించారు. ఆ తర్వాత రెండు ఎకరాల లోపు వారికి అందిస్తామని ప్రకటించారు. రైతుబంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నామని… విడుదల వారీగా రైతులందరికీ జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు భట్టి.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దశ దిశ నిర్దేశం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z