కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూన్లో శ్రీలంకతో సఫారీ సేన మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడాల్సి ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక×దక్షిణాఫ్రికా సిరీస్లు వాయిదా వేశారు.
మరో సీరీస్ సమాప్తి
Related tags :