NRI-NRT

హ్యూస్టన్‌లో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామీ కళ్యాణం

yadadri lakshmi narasimha swamy kalyanam in houston - హ్యూస్టన్‌లో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామీ కళ్యాణం

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణాన్ని హ్యూస్టన్ నగరంలో 27వ తేదీన వైభవంగా నిర్వహించారు. యాదాద్రి నుంచి వచ్చిన వేద పండితుల ఆద్వర్యంలో ఈ కల్యాణం జరిగింది. షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని సఫారీ ర్యాంచ్ లో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. దుర్గాప్రసాద్, బంగార్రెడ్డి , ముత్యాల పద్మశ్రీ తదితరుల ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవం జరిగింది.