ఏపీ మాజీ స్పీకర్ కోడెల, మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల మిన్నెసోట రాష్టంలోని మినియాపోలిస్లో శనివారం నాడు స్థానిక ప్రవాసులు నివాళులు అర్పించారు. వారి సేవలను తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటారని సభలో ప్రసంగించిన వక్తలు కొనియాడారు.
కోడెలకు మిన్నెసొటా ప్రవాసుల నివాళి
Related tags :