Sports

ఇండియాలో రిలయన్స్-NBA క్రీడాపోటీలు

NBA Competitions Begin In India With Reliance Partnership

నేషనల్ బాస్కెట్​బాల్ అసోసియేషన్​(ఎన్​బీఏ) ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్​ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది.

ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక గౌరవాన్ని అందుకోనున్నారు.

ఇండియానా పేసర్స్ – శాక్రమెంటో కింగ్స్ మధ్య జరగనున్న ప్రారంభ గేమ్​​కు మ్యాచ్​ బాల్ అందించనున్నారు.

ఈ లీగ్​తో రిలయన్స్ ఫౌండేషన్​కు ఆరేళ్ల భాగస్వామ్యం ఉంది.

జూనియర్ ప్రోగ్రాం ద్వారా వేడుకలా చేయనుంది రిలయన్స్ ఫౌండేషన్​.

ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాలో జరుగనున్న తొలి మ్యాచ్​ వీక్షించేందుకు చిన్నారులను తీసుకురానుంది.