NRI-NRT

అమరావతి కోసం హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్‌ను కలిసిన ప్రవాసులు

Houston Telugu NRIs Meet Consulate General Requesting Amaravathi To Be Continued As Capital

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర హ్యూస్టన్ ప్రవాసాంధ్రులు స్థానిక భారత కాన్సులేట్ జనరల్ ఆసీం ఆర్ మహాజన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. సంబంధిత విభాగాలను ఈ వినతిపత్రాన్ని పంపిస్తామని మహాజన్ ఈ సందర్భంగా హామీనిచ్చారు.