WorldWonders

లాక్‌డౌన్‌తో పిచ్చెక్కిన మందుబాబులు

Hyderabad Drunkards Go Crazy Due To LockDown-Joins Erragadda Hospital

కరోనా ప్రభావం జనాలపై ఏమోగానీ మందుబాబులపై మాత్రం తీవ్రంగా పడింది.

రోజూ మందుకొట్టి కిక్కుమీదండే మందుబాబులకు ఇప్పుడు చక్కమందుకూడా దొరకడంలేదు. దీంతో వారికి పిచ్చెక్కిపోతోంది.

కొందరు మందుబాబులు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో వంద మంది బాధితులు చేరారు.

అలాగే మల్కాగ్జిరి ఆస్పత్రిలో 16 మంది మందు బాధితులు చేరారు.

ఒకరైతే గొంతు కోసుకున్నారు. తాజా పరిస్థితిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు.

అందరికీ చికిత్స చేసి డి-అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని చెప్పారు.