* ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు గరిష్టంగా పొజిటివ్ కేసులు నమోదుఈ ఒక్క రోజే రాష్ట్రంలో 210 కేసులురాష్ట్రంలో పరీక్షించిన 12771 శాంపిల్స్ లో 161 పొజిటివ్ కేసులువిదేశాలనుంచి వచ్చిన వాళ్ళు 8 మందిఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 41మందికి పాజిటివ్ గా నిర్దారణ
* ఏపీ సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ కి కరోనా పాజిటివ్. మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. సచివాలయంలో కలకలం రేపిన కరోనా.
* విజయవాడలో మళ్ళీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. నగర శివారు అజిత్ సింగ్ నగర్ లో పెరుగుతున్న కేసులు.
* భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్లు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.