నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సీజేఐ
నిమ్మగడ్డ పునర్నియామకం చెల్లదని సుప్రీంకోర్టులో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నిమ్మగడ్డ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సీజేఐ
హైకోర్టు ఆదేశాలతో అధికారులూ పనిచేయలేకపోతున్నారన్న ప్రభుత్వ న్యాయవాది
నిమ్మగడ్డ రమేశ్ కేసు విచారణ 3 వారాలకు వాయిదా
మధ్యంతరంగా ఎస్ఈసీని నియమించేలా గవర్నర్కు సూచించాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది
2-3 వారాల్లో కేసు విచారణ ముగించాలని భావిస్తున్నాం: సీజేఐ
ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదు: సీజేఐ జస్టిస్ బోబ్డే