తానా ఫౌండేషన్ చేయూత ప్రజెక్టులో భాగంగా శనివారం నాడు ప్రకాశం జిల్లా సీ.ఎస్.పురంలో 30మంది పేద విద్యార్థినీ విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేసినట్లు తానా ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని ఉత్తర కరోలినా షార్లెట్కు చెందిన తానా మహిళా విభాగ కార్యక్రమాల సమన్వయకర్త యేలురు మాధురి ఈ ఉపకారవేతనాలకు ఆర్థిక సహకారాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో తానా చేయూత ఉపకారవేతనాల పంపిణీ
Related tags :