DailyDose

సగిలి సుధారాణికి గిడుగు అవార్డు

సగిలి సుధారాణికి గిడుగు అవార్డు

ప్రముఖ తెలుగు భాష పరిశోధకురాలు సగిలి సుధారాణికి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు ప్రధానం చేశారు
గిడుగు రామ్మూర్తి పంతులు పౌండేషన్, శంకరం వేదిక సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన గిడుగు 83వ వర్థంతి వేడుకలు . 21-01-2023- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, గౌ.రాధారాణి గారి చేతులహైదరాబాద్.మీదుగా గిడుగు సాహిత్య(ప్రాచీన తెలుగు – పరిశోధన) పురస్కారం!
చిత్రం- గిడుగు రామ్మూర్తి పంతులు మనుమరాలు శ్రీమతి గిడుగు సీతా మహాలక్ష్మి
null