Politics

సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ ప్రధాన కార్యదర్శి

సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ  ప్రధాన కార్యదర్శి

రేపట్నుంచి మాసివ్ పీపుల్స్ సర్వే జరుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గృహసారధులు కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడతారు

ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది

ప్రజల మద్దతు కొరడమే ప్రధాన అజెండాగా కార్యక్రమం జరుగుతుంది.

జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది

అన్ని ఇళ్లకు వెళ్లి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఆడిగి తెలుసు కుంటారు

స్వాతంత్ర్యం తర్వాత ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఈకార్యక్రమం జరుగుతుంది.

సమానత్వం దిశగా అడుగులు వెయ్యడంలో సీఎం జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు.

సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వండి అని సీఎం జగన్ అడుగుతున్నారు .

మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లోంచి వచ్చింది.. ప్రజలు ఇచ్చింది

ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారు

భవిష్యత్ లో కూడా ఇంతకు ముందు సంక్షేమం ఉండబోతోంది..

జగనన్నే. మా భవిష్యత్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండబోతోందని ఆసిస్తున్నాం….

ఒక పంప్లీట్ జనం దగ్గరకి తీసుకుని నేతలు వెళతారు

గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించే విధంగా కార్యక్రమం జరుగుతుంది.