Health

అంటార్కిటికాను వణికిస్తున్న ఎరెట్ స్టేరా మర్ఫీఐ…

అంటార్కిటికాను వణికిస్తున్న ఎరెట్ స్టేరా మర్ఫీఐ…

అంటార్కిటికా ఖండంలోని సిగ్నీ ద్వీపాన్ని ఎరెట్మస్టేరా మర్ఫీఐ అనే పురుగు వణికిస్తోంది. ఇది భూమిలోని మృత సేంద్రియ పదార్థాలను తింటోంది. దీంతో నేలలో నైట్రేట్ స్థాయి పెరిగి మొక్కలు వేగంగా కుళ్లిపోతున్నాయి. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఆక్సిజన్ శాతం తగ్గి నీటిలోని జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. పర్యాటకుల షూలకు అతుక్కుని ఇతర ప్రాంతాల నుంచి ఇవి అంటార్కిటికాకు వచ్చి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.