DailyDose

సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యువతి

సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యువతి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన 19 ఏళ్ల యువతి జైన సన్యాసినిగా మారుతున్నారు. జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసినిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు యోగితాజీ సురానా శుక్రవారం సోమాజిగూడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆమె తన తల్లిదండ్రులు పద్మరాజ్‌ సురానా, స్వప్న సురానా, జైన సామాజికవర్గ పెద్దలతో కలిసి మాట్లాడారు. ఈ నెల 16న సన్యాసినిగా మారనున్నట్లు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z