NRI-NRT

సింగపూర్ ప్రవాసురాలి కవితా సంపుటి ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

సింగపూర్ ప్రవాసురాలి కవితా సంపుటి ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి రచించిన ‘నవ కవితా కదంబం’ కవితా సంపుటిని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా సినీనటి జమున, కె.వి.రమణాచారి, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.ఎ గురవారెడ్డి, పలు ప్రవాసులు పాల్గొన్నారు.