మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకుని అమెరికావ్యాప్తంగా జరుగుతున్న ఆయన జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం చికాగోలో గాంధీజి మనవరాలు ఈలా గాంధీతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.
రేపు చికాగోలో గాంధీజి జీవిత విశేషాలపై సదస్సు
Related tags :