WorldWonders

గిన్నీస్ ఎక్కనున్న నిజామాబాద్

nizamabad into guinness book

ప్రపంచంలోనే తొలిసారిగా ఎం-3 రకం ఈవీఎంలతో పోలింగ్ జరుగుతున్నా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ల ఒచోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 185 మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పన్నెండు ఈవీఎం లను ఏర్పాటు చేసారు. అత్యధికంగా అభ్యర్ధుల పోటీ చేస్తున్న నియోజకవర్గంగా మాత్రమే కాకుండా అంతమంది కోసం ఈవీఎంల ను ఏర్పాటు చేయడం ద్వారా నిజామాబాద్ వార్తల్లోకి ఎక్కింది. 178 మంది రైతులతో పాటు మొత్తం 185 మంది అభ్యర్ధులు పోటీ చేయనున్న ఈ స్థానాన్ని ఎలక్షన్ కమీషన్ ఎంతో ప్రతిస్తాత్మకంగా తీసుకుని పోలింగ్ నిర్వహిస్తుంది. ఈ భారీ ఎన్నికల తంతు గత కొద్దిరోజులుగా దగ్గరుండి చూస్తున్న గిన్నీస్ రికార్డు ప్రతినిధులు ఎన్నికల ప్రసంటంగా ముగిస్తే ప్రపంచ రికార్డును ప్రకటించే అవకాశముంది కాగా ఇదే జరిగితే ఎన్నిక ప్రక్త్రీయ గిన్నిస్ లో చోటు దక్కించుకోవడం ఇదే ప్రధమం కానుంది.