Food

విజయవాడ వాసులకు హెచ్చరిక…కుళ్లిన మటన్ వచ్చింది!

Police Seize Adulterated Mutton In Vijayawada

విజయవాడలో మటన్‌ మాఫియా జోరందుకుంది.

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా విజయవాడకు మాంసం తరలిస్తున్నారు.

రైల్వే పార్శిల్‌ కార్యాలయంలో వీఎంసీ అధికారులు మాంసాన్ని సీజ్ చేశారు.

ఢిల్లీ నుంచి విజయవాడకు 16 పార్శిల్‌ మాంసం బాక్సులు వచ్చాయి.

రేపు ఆదివారం కావడంతో నిల్వ చేసిన మాంసం అమ్మేందుకు యత్నించినట్టు అధికారులు గుర్తించారు.