Agriculture

చిత్తూరు ఆడోళ్ల సత్తా మరోసారి బయటపడింది

Chittoor Lady Goes To MRO With Petrol Bottle

పెట్రోల్ బాటిల్ పట్టుకుని తహసీల్దార్ ఆఫీసులో ఓ మహిళ హల్‌చల్ చేసింది. జిల్లాలోని రామకుప్పం మండలం నక్కబలేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన పొలానికి దారి వదలడం లేదంటూ నిరసన వ్యక్తం చేసింది. మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహుతి చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మహిళకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు