NRI-NRT

గుంటూరులో నాట్స్-మన్నవ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

NATS-Mannava Trust Charity Event In Guntur-గుంటూరులో నాట్స్-మన్నవ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్‌లు ఆధ్వర్యంలో గుంటూరులో 800 మందికి అన్నదానం చేశారు. వరలక్ష్మి ఓల్డేజ్ హోమ్, నర్సిరెడ్డి ఒల్డేజ్ హోమ్, విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో నిత్యావసరాలు, ఆహార పొట్లాలను అందించారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్వరూప్, సంతోష్, సాయినాథ్, చైతన్య, అంబ్రేష్, చిన్ను, ఈశ్వర్, ఎం. కె., సికెరావు, తేజ, బాజీ, సందీప్, సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
NATS-Mannava Trust Charity Event In Guntur-గుంటూరులో నాట్స్-మన్నవ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
NATS-Mannava Trust Charity Event In Guntur-గుంటూరులో నాట్స్-మన్నవ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
NATS-Mannava Trust Charity Event In Guntur-గుంటూరులో నాట్స్-మన్నవ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు