Politics

మళ్లీ ఏపీకి వచ్చిన చంద్రబాబు

Chandrababu reaches vijayawada for SEC mediation

ఆంధ్రప్రదేశ్ కి తిరిగి ప్రయాణం అయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రెండు నెలలుగా కరోనా ప్రభావంతో హైదరాబాదు తన నివాసంలో బస చేసిన చంద్రబాబు విశాఖలో మహానాడు కార్యక్రమంలో భాగంగా గత నాలుగు రోజుల క్రితం విశాఖ మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు

ఎన్నికల కమిషనర్ పనులలో భాగంగా హైదరాబాదులోని అడ్వకేట్ జనరల్ తో చర్చలు ముగించుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్ కి పయనమయ్యారు ఈరోజు

ఈ క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్పోస్ట్ వద్ద కరోనా ప్రభావంతో ముందస్తు పరీక్షల్లో భాగంగా వైద్య బృందంతో చంద్రబాబుకు కరోనా టెస్ట్ను చేస్తురని సమాచారం

దీంతో కట్టు దిట్టమైన బందోబస్తు తో భద్రత బలగాల మధ్య వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నందిగామ, కీసర, కంచికచర్ల, రోడ్డు మార్గన విజయవాడ వెళ్ళారు