NRI-NRT

కరోనాతో ప్రవాసాంధ్ర ప్రముఖుడు NRC Naidu మృతి

Washington DC NRT NRC Naidu Dead Due To COVID

వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తానాలో క్రియాశీలక పాత్ర పోషించిన రాయలసీమ ప్రవాసుడు NRC Naidu (44) శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. తానా స్పాన్సర్‌షిప్స్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన డీసీ ప్రాంతంలో సుపరిచితులు. ఆయన మరణం పట్ల తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.