Devotional

నేటి తిరుమల సమాచారం…

నేటి తిరుమల సమాచారం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 53,755 మంది భక్తులు..

తలనీలాలు సమర్పించిన 18,267 మంది భక్తులు..

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు..