Agriculture

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు!

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు!

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాడేరుకు తరలివస్తున్నారు. స్థానిక వంజంగి కొండల అందాలను చూసి మురిసిపోతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z