NRI-NRT

లగడపాటితో వేమన సతీష్ భేటీ

TANA President Meets Vijayawada Ex MP Lagadapati Rajagopal In Ohio USA

తాన అధ్యక్షుడు వేమన సతీష్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విజయవాడ మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు, సర్వేల ఘనాపాటి లగడపాటి రాజగోపాల్‌ను ఒహాయోలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయల మినహా 2019 తానా సభలపైనే చర్చించినట్లు సతీష్ పేర్కొన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న రాజ్గోపాల్ ఈ నెల 19న తన సర్వే వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే.