తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం ఏపీ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్ఆర్ ఫామ్స్లో జరిగింది.
ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్ గారు హాజరయ్యారు..
ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు.
అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు..