Telugu Agricultural News-YSRCP RythuBharosa Scheme Changes

రైతుభరోసాలో మార్పులు

వైఎస్సార్ రైతు భరోసా పధకంలో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు, మాజీలను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది.

Read More