Politics

ఢిల్లీ ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్నికల్లో సుంకర ఈశ్వర ప్రసాద్ ప్యానల్ ఘన విజయం

ఢిల్లీ ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్నికల్లో సుంకర ఈశ్వర ప్రసాద్ ప్యానల్ ఘన విజయం

ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్నికల్లో ప్రస్తుత కార్యదర్శి సుంకర ఈశ్వర ప్రసాద్ ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎం.ఆర్.మూర్తి ఈ ప్యానెల్ నుండి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయనకు 435 ఓట్లు లభించగా, ప్రత్యర్థి శ్రీనివాసన్‌కు 145 ఓట్లు మాత్రమే దక్కాయి.