NRI-NRT

నల్గొండలో ఎన్నారై తెరాస జర్మనీ సేవా కార్యక్రమం

NRI TRS Germany Distributes Groceries In Nalgonda

నల్గోండలో కరోనాతో అతలాకుతలమైన నిరుపేదలకు ఎన్నారై తెరాస జర్మనీ నిత్యావసర సరుకులను అందజేసింది. 102 కుటుంబాలకు స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి, 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత, యామ దయాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఎన్నారై తెరాస జర్మనీ విభాగానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.