అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీడియా సమావేశం
వైసీపీ ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెడుతోంది
ఉద్యోగులను మభ్యపెట్టడానికే మంత్రివర్గ ఉపసంఘం – ఉద్యోగులు మీరు అనుకున్నంత అమాయకులు కాదు
నాలుగేళ్లు మాట్లాడకుండా ఎన్నికల వేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు – సమ్మిట్కు ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు రాలేదు –
పాత జీవోలనే ఇప్పుడు కొత్తగా వచ్చినట్లు చెబుతున్నారు – కేంద్ర ప్రభుత్వ రాయితీలను తమ గొప్పగా చెబుతున్నారు – సొంత కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే ప్రయోజనమేంటి?
కేవలం భూదందా కోసం పరిశ్రమలకు భూములు ఇస్తున్నారు : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్