Business

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 294 పాయింట్ల నష్టంతో 62,848 వద్ద ముగియగా, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 18,634 వద్ద స్థిరపడింది. JSW స్టీల్, లార్సెన్, NTPC, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.