Politics

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హతను కోల్పోయారు:జూపల్లి కృష్ణారావు

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే  అర్హతను కోల్పోయారు:జూపల్లి కృష్ణారావు

కాంగ్రెస్‌లోకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానించారని…ఆహ్వానంపై తమ నేతలతో చర్చిస్తానన్నారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌ కొల్పోయారని…అమరవీరుల ఆకాంక్షలు నేరవేరలేదని జూపల్లి ఆరోపించారు. ప్రజలన మభ్యపెట్టే పథకాలతో.. సీఎం కేసీఆర్ పాలించే అర్హతను కొల్పోయారని జూపల్లి కృష్ణారావు అన్నారు.