Business

మూడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా

మూడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా

మూడు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్‌ షాకిచ్చింది. మూడు బ్యాంక్‌లపై రూ.2.49 కోట్ల జరిమానా విధించాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్లు వ్యవహరించినందుకుగాను ధనలక్ష్మీ బ్యాంక్‌తోపాటు పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌లపై ఈ జరిమానా విధించింది.

వీటిలో ధనలక్ష్మీ బ్యాంక్‌పై రూ.1.20 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌పై కోటి రూపాయలు, ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌పై రూ.29 లక్షలు విధించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z