Agriculture

కిషన్‌రెడ్డిని కలిసిన అమరావతి రైతులు

Amaravati Farmers Meet Kishan Reddy Asking For Justice-Telugu Agri News

భాజపా కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు. దేశ రాజకీయ చిత్రపటంలో రాజధాని అమరావతి పేరు చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల్లో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డి కోరారు. రాజధాని విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు.