Politics

రాజ్యసభ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Rajyasabha 2020 Notification - Telugu Political News

ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

ఏపీ నుంచి 4 రాజ్యసభ, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్.

మొత్తం 17 రాష్టాల నుంచి రిటైర్ కానున్న 55 మంది రాజ్యసభ సభ్యులు.

ఖాళీ అవుతున్న స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల.

మార్చి 6 వ తేదీన నోటిఫికేషన్.

మార్చి 13 వ తేదిన నామినేషన్ చివరి తేది.

అవసరమైతే మార్చి 26 వ తేదీన పోలింగ్.

మార్చి 26 వ తేది సాయత్రం కౌంటింగ్.

ఏపీ నుంచి రిటైర్ కానున్న ఎమ్ఏ. ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.

తెలంగాణ నుంచి రిటైర్ కానున్న కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావులు.