Movies

₹25కోట్లు ఇచ్చాడు

Akshay Kumar Donates 25Crores To Fight Corona

దేశంలో స్వైరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తన వంతు సాయం అందించారు. కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం రూ.25కోట్ల విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్టు తెలిపారు.