Kids

తరగతిలో గరిష్ఠంగా 40మంది మాత్రమే

AP Govt Imposes Restrictions On Classroom Strength In Schools

AP రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఇకపై అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇస్తూ ఆదేశాలు

కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 సెక్షన్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి కొత్త నిబంధనలు