Politics

జగన్…ప్రజల మనోభావాలను తెలుసుకోవాలి

నలందకిషోర్ మృతి నన్ను కలిచివేసింది

అరోగ్యం బాగాలేకపోయినా నలంద కిషోర్‍ను కర్నూలుకు తీసుకెళ్లారు

కిషోర్‍ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి

కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్‍లో కిషోర్‍ను పెట్టారు

కిశోర్‍కు కరోనా వచ్చినట్లు ఉంది

ఇది పోలీసు హత్యగానే భావించాలి

కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారు

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు

మాట్లాడే హక్కే కాకుండా జీవించే హక్కునూ హరిస్తున్నారా?

మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకు?

ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోండి

సంక్షేమ పథకాలతోనే మనం ఎల్లకాలం మనుగడ సాధించలేం

ముఖ్యమంత్రిగారూ దయచేసి అర్థం చేసుకోండి

ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి

కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదు

నిన్న సుప్రీంలో జరిగింది మా మనస్సాక్షిలో కన్పించలేదు

నిమ్మగడ్డను కొనసాగించే ఉద్దేశం ఉన్నట్లు కన్పించడం లేదు