Devotional

భద్రాచలం అర్చకునికి కరోనా

భద్రాచలం అర్చకునికి కరోనా

భద్రాద్రి రామయ్య సన్నిధిలో పని చేస్తున్న ఒక అర్చకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.

ఇప్పటి వరకు ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు వైరస్ భారినపడ్డారు.

వీరిలో ఒక అర్చకుడు, ఒక ఉద్యోగి వున్నారు.

ఆలయంలో పనిచేస్తున్నవారందరికీ కరోనా పరీక్షలు చేయాలనిఆలయం సిబ్బంది కోరుతున్నారు .