భద్రాద్రి రామయ్య సన్నిధిలో పని చేస్తున్న ఒక అర్చకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.
ఇప్పటి వరకు ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు వైరస్ భారినపడ్డారు.
వీరిలో ఒక అర్చకుడు, ఒక ఉద్యోగి వున్నారు.
ఆలయంలో పనిచేస్తున్నవారందరికీ కరోనా పరీక్షలు చేయాలనిఆలయం సిబ్బంది కోరుతున్నారు .