Videos

CJIకు ఏపీ ప్రభుత్వం తేనేటి విందు

AP CM YS Jagan Felicitates CJI NV Ramana - CJIకు ఏపీ ప్రభుత్వం తేనేటి విందు

రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, రాష్ట్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత సీఎం జగన్‌.. సీజేఐకి స్వాగతం పలికి రాష్ట్ర మంత్రులను పరిచయం చేశారు. సీజేఐ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు.