Politics

పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ..?

Auto Draft

2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధినేత వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకత్వం బహిరంగంగానే ప్రకటించింది. త్వరలోనే నియోజకవర్గంలో ఆమె గ్రామ గ్రామాన పర్యటించనున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే తమ పార్టీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని తమ పార్టీకి ఇక్కడ తిరుగులేదని విస్తృతంగా చర్చ జరుగుతోంది.అధికార టిఆర్ యస్ పార్టీ నుండి కంధాల ఉపేందర్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావులు పాలేరు సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.