Sports

భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు

భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్​ ఖాతాలో మరో స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్​ పురుషుల డబుల్స్​ ఫైనల్‌ మ్యాచ్‌లో సాయిరాజ్​- చిరాగ్​ శెట్టి జోడీ బంగారు పతకాన్ని సాధించింది. మరోవైపు, టేబుల్​ టెన్నిస్ పురుషుల సింగి​ల్స్​లో భారత ఆటగాడు శరత్​ కమల్​ అచంత పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.