Politics

పురుషోత్తం చౌదరి గ్రామంలో తానా చైతన్య స్రవంతి ప్రారంభం

పురుషోత్తం చౌదరి గ్రామంలో తానా చైతన్య స్రవంతి ప్రారంభం

8
తానా ట్రస్టు బోర్డు సభ్యుడు GUDE పురుషోత్తం చౌదరి స్వగ్రామం అనంతపురం జిల్లా ఎద్దులపల్లి గ్రామంలో శుక్రవారం నాడు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు 350 మందికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు తానా ప్రతినిధులకు స్వాగతం పలికారు తానా ద్వారా తమ గ్రామానికి పురుషోత్తమ చౌదరి ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తానా మాజీ కార్యదర్శి కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ పొట్లూరు రవి తదితర తానా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
9
10
11
7
13
thinking of you poems for her