Devotional

100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం

100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల: వరుసగా 9వ నెలలోనూ రూ.100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.

నవంబరులో హుండీ ద్వారా రూ.127.3 కోట్లను సమర్పించిన భక్తులు.

మార్చి నుంచి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా ఆదాయం.

జూలైలో అత్యధికంగా శ్రీవారికి రూ.139.35 కోట్ల ఆదాయం