తిరుపతి జిల్లా:
శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్య లు కలకలం రేపుతున్నా యి.
24గంటల వ్యవధిలోనే ఓ జవాన్,ఎస్సై బలవన్మరణా నికి పాల్పడిన ఘటనలు మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది.
ఎస్సై వికాస్సింగ్ భార్య ఆత్మహత్య చేసుకుంది.
భర్త మృతిని తట్టుకోలేని ఆమె..గెస్ట్హౌస్లో ఫ్యాన్కి ఉరేసుకుని తనువు చాలించింది