DailyDose

TNI. నేటి తాజా వార్తలు..

TNI. నేటి తాజా వార్తలు..

* కర్నాటక ఎన్నికల నగారా మోగింది.

◻️ మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు.

◻️ మే 10న ఎన్నికలు,

◻️ 13న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

◻️ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది.

◻️ ఈసీ ప్రకటనతో ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

|| వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంలో కీలక పరిణామం||

◻️ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఎం ఆర్ షా

◻️ తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసిన సిబిఐ…

◻️ రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సూచించిన సిబిఐ

◻️ రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఎం ఆర్ షా..

◻️ దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదన్న న్యాయమూర్తి ఎం ఆర్ షా..

◻️ విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని కోరిన తులశమ్మ

◻️ ఆ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీం ధర్మాసనం

◻️ మధ్యాహ్నం 2గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం

◻️ ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామన్న సిబిఐ

◻️ కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలన్న తులశమ్మ తరపు న్యాయవాది.

*  టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు – తెలుగుజాతి

ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది – అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా – ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం – సకల రంగాల అభివృద్ధిపైనా టీడీపీ సంతకం చెరగనిది : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
(ఈటీవీ స్క్రోలింగ్) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ తెలుగుదేశం – పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు – ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలి : టీడీపీ అధినేత చంద్రబాబు

*  ఢిల్లీ: లక్షద్వీప్‌ ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో..

లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను ఉదయమే రిలీజ్‌ చేసింది.

2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా కేరళ కోర్టు తేలుస్తూ, సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది కూడా. కానీ, లోక్‌సభ సెక్రటేరియట్‌ జాప్యం చేస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్‌ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్‌ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ ద్వారా ఆసక్తి రేకెత్తింది.

*  భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు..

గత 24 గంటల్లో 2,151 పాజిటివ్‌ కేసులు నమోదు, ఏడుగురు మృతి.. 11,903కు చేరిన యాక్టివ్‌ కేసుల సంఖ్య.. ఐదు నెలల్లో ఈ రోజే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు.

 * కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్..

80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం-ఎన్నికల కమిషన్‌

* కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

ఏప్రిల్ 13 నోటిఫికేషన్

ఎన్నికలు మే 10

కౌంటింగ్ మే 13

నేటి నుండే ఎన్నికల కోడ్ అమలు

*  వాయనాడ్‌ ఉప ఎన్నికపై స్పందించిన సీఈసీ..

రాహుల్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది..

ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది..

కోర్టు తీర్పు తర్వాత ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటాం-సీఈసీ

Breaking
▫️▫️▫️▫️
Second day also Kavitha’s legal advisor Soma Bharath appeared for ED enquiry

SupremeCourt hears plea filed by Ramoji Rao led Eenadu publication seeking to suspend the Government Order regarding subscription of “Sakshi” newspaper by village and ward volunteers.

Sr Adv Mukul Rohatgi: Please see this GO, it’s completely illegal.
Rohatgi: Sakshi is 176, Eenadu is 207 and the government is ousting above 200. The volunteers are being paid 200 Rs. All those who support the government get Rs 200. It’s a violation of Article 19(1)(a)
Rohatgi: The government has also said that Eenadu is yellow journalism and don’t go for it. This is State propoganda!
Rohatgi: See the CM’s remarks- “screenplay direction to yellow media…” The direction is provided by Eenadu. He has a running battle with Chandrababu, his opposition. I am not concerned, I’ve been running for 75 years.
Rohatgi: He is saying Eenadu is yellow journalism, it’s a front for Chandrababu, look at Sakshi, you get 200 Rs.
CJI DY Chandrachud: Okay, we’ll issue notice.
CJI DY Chandrachud: You’ve impleaded him in the capacity of CM or what?

Rohatgi: He is the owner of Sakshi, I’ve shown through multiple companies…

supreme court directs CBI to complete investigation by April 30t
in vivekananadareddy murder case

*  నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి.

రాజధాని అమరావతి అంశంపై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది.

విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది.

ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది.

పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది.

ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.