జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సిపి నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జులై 8, 2023 శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు 13869 పార్క్ సెంటర్ రోడ్, హెర్న్డన్, వర్జీనియాలో ఈ కార్యక్రమం జరగనుంది. అమెరికాలో పర్యటిస్తోన్న YSRCP సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరుకానున్నారు. అమెరికాలోని వైఎస్సార్సిపి కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Please fill this form – https://docs.google.com/forms/d/e/1FAIpQLScJm9HdZZq8TtYA2rJxb0LGIbcirrJ3P469LrdQdecsYtBDrg/viewform?pli=1