Devotional

నేడు సరస్వతీదేవిగా దుర్గమ్మ

నేడు సరస్వతీదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆరవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి జరిగే పూజల్లో కుంకుమ పూజ విశేష్టమైందిగా చెబుతారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజ కోసం భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z